ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఈ వారంలో రిలీజ్ కానున్న 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే…

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఈ వారంలో రిలీజ్ కానున్న 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే…
షాహిద్ కపూర్ దేవా జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అయితే క్లైమాక్స్లో మార్పులు చేర్పులు చేశారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2…
విక్రమ్ హీరో గా 'తంగలాన్' సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించాడు. స్టూడియో గ్రీన్ - నీలమ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. క్రితం ఏడాది ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు.…
మళయాళంలో కథ, పాత్రల పరంగా నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. అదే విధంగా బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ లకు ప్రయారిటీ ఇస్తూంటాడు. అవే అతనికి సక్సెస్ తెచ్చిపెట్టాయి కూడా. ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన దర్శకులు ఆయన కెరీర్…
ఓ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ఏముండాలి? సాధారణంగా తెరపై పెద్ద పెద్ద పేర్లు మరింత ఎట్రాక్ట్ చేస్తాయి. ప్రమోషన్స్ సినిమాపై దృష్టి పడేలా చేస్తాయి. అయితే చిన్న సినిమాలకు అంత సీన్ ఎక్కడుంటుంది. అందులోనూ డైరక్ట్ గా ఓటిటిలో రిలీజ్…
2021లో విడుదలై ఎవరూ ఊహించని సక్సెస్ ని అందుకుంది ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) వెబ్సిరీస్. రిలీజైన 27 రోజుల్లోనే 111 మిలియన్కి పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా భారత్లోనూ ఈ కొరియన్ సిరీస్కు మంచి ఆదరణ…
ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించడం తమిళ,తెలుగు సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమా టీమ్స్…
'పుష్ప 2: ది రూల్' సినిమాతో అల్లు అర్జున్ భాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏమిటో చూపించాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి?…
ఇప్పుడు ఎక్కడ చూసినా మహేశ్బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే SSMB29 ప్రాజెక్ట్ కు సంభందించిన కబుర్లే . ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఆమె అఫీషియల్ గా…
బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి జాతిపిత ఆర్డీ బర్మన్ అని ఆయన తెలిపారు.…