'హీరో' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఆ కుర్రాడు కొంచెం గ్యాప్ తీసుకుని 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్…

'హీరో' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఆ కుర్రాడు కొంచెం గ్యాప్ తీసుకుని 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్…
భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా…
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ల లపై వ్యంగ్యంగా , ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్…
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడటం జరిగింది. పట్టుబడ్డ ఆ వ్యక్తి తాను ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు చెప్పారని వార్తలు రావడంతో సోషల్మీడియాలో వైరల్ అయింది.…
పుష్ప 2 సంఘటనతో టిక్కెట్ రేట్లు పెంచటం, అలాగే స్పెషల్ షోలు వంటివి తెలంగాణాలో ప్రస్తుతానికి ఉండేలా కనపడటం లేదు. అందుకు నిదర్శనం తండేలు సినిమానే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలవుతోంది.…
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా విజయ్ దేవరకొండ (Vijay deverakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన చిత్రం ‘లైగర్’ (Liger). 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు చెందిన అప్పులు ఇప్పటికీ…
కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'మ్యాక్స్' ఓటిటి రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాలో సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించారు. సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన భారీ యాక్షన్…
‘హరిహర వీరమల్లు’ ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ వాయిదాల మీద వాయిదాల పడుతోంది. ఎప్పుడు మొదలెట్టినా ఏదో సమస్యతో వెనక్కి వెళ్తోంది. ఇప్పటికే నాలుగేళ్లు అయ్యింది మొదలెట్టి. డైరక్టర్ సైతం మారారు. ఇన్నాళ్లకు మల్లీ సెట్స్ పైకి వచ్చింది. చివరి షెడ్యూల్…
ఫేక్ డెత్ రూమర్ల బారిన ఈ మధ్యన సెలబ్రెటీలు తెగ పడుతున్నారు. తాజాగా మరొక సినీ సెలబ్రెటీ ఈ ఫేక్ డెత్ న్యూస్ బారిన పడింది. ఆమె మరెవరో కాదు ఇటీవల వరుణ్ తేజ్ మట్కాలో ఓ కీలక పాత్ర పోషించిన…
పుష్ప 2: ది రూల్ సినిమా మరో సారి వార్తల్లో నిలుస్తోంది. భారీ బ్లాక్బస్టర్ కొట్టి అనేక రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ను…