జపాన్ కు వెళ్లి డాక్యుమెంటరీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి?

తెర వెనుక సంగతులతో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind& Beyond) డాక్యుమెంటరీ ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ జపాన్‌ వెళ్లారు. దాంతో జపాన్ వెళ్లి మరీ ఓ…

లీక్ : ఆరుగురు రాక్ష‌సుల‌తో చిరంజీవి ఫైట్

చిరంజీవి హీరోగా… యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambara). త్రిష (Trisha), ఆషికా రంగనాథ్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. కునాల్‌ కపూర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమానుంచి ఓ…

రిలియెన్స్ తో రామ్ చరణ్ టైఅప్, పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడే పెద్ది

‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్ యాడ్స్ రంగంలోనూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో కూడా ఆయన రాణిస్తున్నారు. కాంపా లాంటి బ్రాండ్‌తో జతకట్టడం ద్వారా, రామ్ చరణ్ తన వాణిజ్య…

ప్రభాస్ దొరకటం లేదు. అలియాభట్ తో ముందుకు వెళ్లిపోదాం, నాగ్ అశ్విన్ షాకింగ్ డెసిషన్

ప్రముఖ దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్ అశ్విన్ గత సంవత్సరం కల్కి 2898 ADని అందించాడు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను రెడీ చెయ్యాలి.షూటింగ్ కు ప్లాన్ చేశాడు. కానీ ప్రభాస్ బిజీగా మారిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రభాస్ డేట్స్…

రాక్షసానందం పొందుతున్నారు, భయమేస్తోంది అంటూ త్రిష పోస్ట్

సోషల్ మీడియాలో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై న‌టి త్రిష అస‌హ‌నం వ్యక్తం చేసింది. ఇంత‌టి విష‌పూరిత‌మైన స్వ‌భావంతో ఎలా ప్ర‌శాంతంగా ఉంటున్నార‌ని మండిప‌డ్డారు. ఇత‌రుల‌పై బుర‌ద జ‌ల్ల‌డ‌మే వారి ప‌ని అని పేర్కొన్నారు. "విష‌పూరిత‌మైన వ్య‌క్తులు… అసలు మీరెలా జీవిస్తున్నారు……

ఆస్కార్ వందేళ్ల ఎదురుచూపు, రాజమౌళి సినిమాతో మొదలు

సినీ పరిశ్రమ సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త ఆస్కార్ కేటగిరీని ప్రకటించింది .’స్టంట్ డిజైన్’ కేటగిరిలో కూడా అవార్డ్స్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. 2027 వ సంవత్సరం నుంచి వచ్చే…

రవితేజ ‘మాస్ జాతర’ వచ్చేది ఆ రోజే

'ధమాకా' తర్వాత రవితేజకు సోలోగా ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు. 'వాల్తేరు వీరయ్య' హిట్టయినా అది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర', 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్' లాంటి సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి.…

ఓటీటీలోకి ‘ఛావా’.. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్‌, తెలుగులోనూ

శంభాజీ మహారాజ్‌ వీరగాథగా విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava). రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఈ రోజు నుంచి…

తమ కొడుకు లాంచింగ్ చిత్రంతో సుమ కి భారీ నష్టం

స్టార్స్ తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేయాలనుకోవటం ,వారసులగా తీసుకురావాలనుకోవటం తప్పేమీలేదు. ఇప్పటికే చాలా మంది చేసారు. అయితే అందరూ క్లిక్ అవ్వరు. అప్పుడు తాము కష్టపడి సంపాదించిన డబ్బుని కోల్పోవల్సి వస్తుంది. ఆ మధ్యన ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల…

సిద్దూ …ఏమైపోయింది నీ క్రేజ్, ఏంటి దారుణమైన కలెక్షన్స్?

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అనే కొత్త యంగ్ స్టార్ తెలుగులో పుట్టుకొచ్చారు. అప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు ..ఆ తర్వాత ఇమేజ్ మొత్తం మారిపోయింది. స్టార్ బోయ్ సిద్దూ అని అందరూ పొగిడేసారు. యూత్‌లో త‌న‌కంటూ…