కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏదీ చెప్పుకోదగ్గ సినిమా కాలేదు. కొంతకాలానికి ఆ ఆఫర్స్ కూడా ఆగిపోయాయి. బాలీవుడ్ కు వెళ్లి అక్కడా…

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏదీ చెప్పుకోదగ్గ సినిమా కాలేదు. కొంతకాలానికి ఆ ఆఫర్స్ కూడా ఆగిపోయాయి. బాలీవుడ్ కు వెళ్లి అక్కడా…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ప్యాన్ ఇండియా మూవీ రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేశ్ బాబు పాస్పోర్ట్…
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 డిజాస్టర్ అయ్యింది. నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది. శంకర్ ని అందరూ విమర్శస్తున్నారు. అయితే కొద్దిలో కొద్ది ఊరట ఏమిటంటే అప్పన్న పాత్రలో చరణ్ నటన…
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ గురించి ట్రేడ్ లో మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి పది రోజుల్లోనే సనిమా రూ.100 కోట్ల షేర్ని క్రాస్ చేసి దూసుకువెళ్తోంది. 13 రోజుల్లో రూ.276…
మహా కుంభమేళాకు బాలీవుడ్ స్టార్ కబీర్ ఖాన్ వెళ్లడం డిస్కషన్ టాపిక్ అయ్యింది. కబీర్ ఖాన్ మంగళవారం ఉదయం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. తాను మహా కుంభమేళాలో భాగం కావాలని అనుకున్నానని, త్రివేణి సంగమంలో పుణ్య సనం చేయడానికి వచ్చానని న్యూస్…
స్టీరియో టైప్, టాక్సిక్ రోల్స్ ను రిజెక్ట్ చేయడం వల్ల కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ స్లో అయ్యిందని అన్నారు ఒకప్పటి లవర్ బోయ్ సిద్దార్ద్ . హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో తను గాయని, రచయిత అయిన విద్యా…
దిల్ రాజు తన 50వ చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో అంజలికి మంచి రోల్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు దిల్ రాజు తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో మంచి పాత్ర పోషించింది అంజలి. అందుకే, దిల్ రాజు నిర్మాణ సంస్థ…
'పుష్ప2' ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తూ వచ్చారు. 8 వారాల తర్వాత 'పుష్ప 2' నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్ఫ్లిక్స్లో ఇప్పటికే పుష్ప 2 కమింగ్ సూన్ అంటూ పెట్టారు. జనవరి 30వ తారీకు…
చిరంజీవి చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి ఆయనపై ఆయనే జోకులు వేసుకుంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి…
నెట్ ఫ్లిక్స్ : 1) పుష్ప 2 : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది 2) షాట్ గన్ వెడ్డింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది 3) లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్) : జనవరి 31 నుండి స్ట్రీమింగ్ కానుంది 4)…