అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ (Darshan) డిసెంబర్ నెలలో బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇన్స్టా లో ఓ వీడియో పెట్టారు. అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన మాట్లాడారు.…

అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ (Darshan) డిసెంబర్ నెలలో బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇన్స్టా లో ఓ వీడియో పెట్టారు. అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన మాట్లాడారు.…
బాలయ్య సినిమాలో విలన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక ఆ కాంబోకి బోయపాటి కలిస్తే ఇంక చెప్పేదేముంది. అంతకు మించి అన్నట్లుగా విలన్ ని సెట్ చేస్తారు. దాంతో ఆ కాంబో భాక్సాఫీస్ దగ్గర తాండవమే. ఇప్పుడు మరోసారి నందమూరి…
నెగిటివ్ పీఆర్ తెలుగు పరిశ్రమలో ఈ మధ్యన బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోలు ఈ నెగిటివ్ పీఆర్ ట్రెండ్ కు బలి అవుతున్నారు. సినిమా రిలీజైన మరుక్షణమే ఈ నెగిటివ్ ట్రెండ్ స్టార్టైపోతోంది. ఈ విషయమై…
సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’ (Mazaka). రీతూవర్మ హీరోయిన్. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. రాజేశ్ దండా, ఉమేశ్ కె.ఆర్.బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇది సందీప్ కిషన్కి 30వ చిత్రం. తండ్రిగా…
డీజే టిల్లు మూవీ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా అంటే ఆ క్రేజే వేరు. అతని కి అతి తక్కువ టైమ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ కు చేరింది. సిద్దు లేటెస్ట్ ఫిల్మ్ జాక్. ఈ సినిమా…
తెలుగులో యథార్థ సంఘటనలు, నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన సినిమాలు తక్కువ. అందుకు కారణం అవి డాక్యుమెంటరీల్లా తయారవుతాయనే భయం,అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని వాటిని జనం ఆదరించరనే నమ్మకం. అయితే నాగచైతన్య, అల్లు అరవింద్ మాత్రం ఆ నమ్మకాలను…
సోనూసూద్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. రూ.10 లక్షల మోసం కేసులో లూథియానా కోర్టు ఆ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని వల్ల వారు అరెస్టు భయంతో ఉన్నారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం…
'హీరో' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఆ కుర్రాడు కొంచెం గ్యాప్ తీసుకుని 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్…
భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా…
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ల లపై వ్యంగ్యంగా , ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్…