నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3'. హిట్ సిరీస్లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వస్తోన్న…

నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3'. హిట్ సిరీస్లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వస్తోన్న…
ఎన్టీఆర్ (NTR) హీరో గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వరస ఫెయిల్యూర్ తర్వాత చేసిన పఠాన్ తో మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో నటించే పాత్ర కోసం ఈ అగ్ర నటుడు మార్వెల్ స్టూడియోస్తో…
ఈ మధ్యకాలంలో కామెడీకి కేరాఫ్ ఎడ్రస్ గా నిలుస్తున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు సక్సెస్లు మాత్రం అందుకోలేపోతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా…
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రీతి జింటా అనగానే మనకి డింపుల్ చిరునవ్వే గుర్తుకు వస్తుంది. ఆ సొట్టబుగ్గనవ్వుతో మనల్ని ఓ కాలంలో మాయ చేశేసిన ఈ అందాల తార, తాజాగా ఓ సోషల్ మీడియా ఇంటరాక్షన్లో హాట్ టాపిక్గా మారిపోయారు. అభిమానులతో ముచ్చటిస్తూ…
"సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యకరమైనది. కొన్ని సార్లు అవి చేసే ప్రాజెక్టులు జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తిస్తాయి. కమర్షియల్ విజయాలతో వెళ్తున్న యాక్షన్ హీరో, హఠాత్తుగా ఒక సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ చేస్తూంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కూడా రాజశేఖర్ వంటి హీరో…
ప్రఖ్యాత దర్శకులు రాజ్ అండ్ డీకే (Raj & DK) రూపొందిస్తున్న 'ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సీరిస్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి కీలక…
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే,బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు. ప్రథానోత్సవ…
ఇప్పుడు ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే పెద్ద టాలెంట్ అవసరం లేదు. చిన్న కామెంటు రాయగలిగితే చాలు… సోషల్ మీడియా దానిని ట్రూత్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తుంది. ముఖ్యంగా సినిమావాళ్ల విషయంలో ఈ ట్రోలింగ్ కల్చర్ బాగా ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు సినిమా…
చిరంజీవి విశ్వంభర వాయిదా పడింది…కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తవలేదు అంటారు. ఇప్పుడుఅనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న ఘాటీ సినిమా కూడా అదే కారణంతో వాయిదా పడింది అనే సమాచారం!అయితే "ఇది నిజంగా వీఎఫ్ఎక్స్ సమస్యా… లేక బిజినెస్ సమస్యలా…