తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…
ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే, అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న #SSMB29. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, అది సోషల్ మీడియాలో తెగ…
గత కొంతకాలంగా తెర నుండి కనుమరుగైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి త్రిమూర్తులు ‘భైరవం’ సినిమాలో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో హిట్ అయిన గ్రామీణ చిత్రం ‘గరుడన్’ రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం…
2010లో వచ్చినప్పుడు పెద్దగా ఎప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కానీ… సినిమాలో డైలాగులు అర్థమయ్యేలోపే – బాక్సాఫీస్ కింద బోల్తా పడింది ఖలేజా. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్, ఓ క్లాస్ కథ, ఓ క్లాసికల్ స్క్రీన్ప్లే… అది అప్పట్లో…
సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయిన సంగతి తెలసిందే. సంవత్సరాలు,జనరేషన్స్ మారినా 'ఖలేజా'పై ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సూపర్ స్టార్…
"అది సినిమా కాదు… ఓ ఫీల్! ఓ ఫన్నీ ఫిలాసఫీ! టాలీవుడ్లో cult status దక్కించుకున్న త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ – ఖలేజా తిరిగి బిగ్ స్క్రీన్పై దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది!" ఓ సినిమా వదిలి రెండు మూడు సంవత్సరాల తర్వాత…
2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…
పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఈ దాడులు చేసినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్…
"సంక్రాంతి" అంటే తెలుగు రాష్ట్రాల్లో కేవలం పండుగ కాదు… సినిమా థియేటర్లకు ఉత్సాహం,ఊపు ! కోట్ల రూపాయల బిజినెస్, హౌస్ఫుల్ బోర్డుల రచ్చ, ఫ్యాన్స్ ఊరేగింపులు… ఇదే సంక్రాంతి స్పెషలిటీ. ఇప్పుడు ఆ రచ్చ మళ్లీ రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న…
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపటం అంతటా చర్చనీయాంశంగా మారింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు…