భారతీయ సినీ తారలతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరుల సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్ వంటి…

భారతీయ సినీ తారలతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరుల సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్ వంటి…
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన సూపర్స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్-అడ్వెంచర్ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు మూడు ఏళ్ల సమయం…
హరిహర వీరమల్లు రిలీజ్కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్లో డైరెక్ట్గా పవన్ కల్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో పవన్ ఈ సినిమా గురించి…
“లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో స్టార్గా అయ్యిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం డ్యూడ్ (Dude) తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…
గుడ్ బ్యాడ్ అగ్లీ (GBU) చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, అజిత్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ను అందించడంలో సక్సెస్ అయింది. దీంతో అదే బ్యానర్తో అజిత్ నెక్ట్స్ సినిమా కూడా అదే బ్యానర్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్టింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యారు – బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్ను ఉత్సాహంలో ముంచెత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామా, సుజీత్…
శ్రీను వైట్లకు ఇప్పుడు మార్కెట్ లేదు, క్రేజ్ అంతగా లేదు. గతంలో ‘దూకుడు’, ‘రెడి’, ‘వెంకీ’ లాంటి సూపర్ హిట్ కామెడీలతో తెలుగు ప్రేక్షకుడిని మైమరపింపజేసిన ఈ దర్శకుడు, తరువాత వరుసగా డిజాస్టర్లతో తన మార్కెట్ను కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ఆయన…
సూపర్స్టార్ రజనీకాంత్ ఎనర్జీకి ఎక్కడ బ్రేక్ అనేది లేదు అనిపిస్తోంది. వయస్సుతో సంభందం లేకుండా ఆయన దూసుకుపోతున్నారు. “జైలర్” సినిమా సెన్సేషనల్ సక్సెస్ను సొంతం చేసుకున్న 74 ఏళ్ల రజనీ, రిటైర్మెంట్ ఆలోచనలను పక్కనపెట్టి వరుసగా కొత్త ప్రాజెక్టులను సైన్ చేస్తున్నారు.…
టాప్ హీరోయిన్ రష్మిక మంధన్న ఇప్పటికీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. , తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ కోసం సిద్ధమవుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ కూడా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఆమె మళ్లీ స్క్రీన్…
ఇండియన్ సినిమా ఓ పాన్-ఇండియా ఫినామెనన్గా మారిపోతున్న నేపథ్యంలో, భాషా పరిమితులు లేకుండా బ్లాక్బస్టర్ చిత్రాలు అందించడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. ఒకే సమయంలో తెలుగు, తమిళం, హిందీ…