సీఎం రేవంత్ రెడ్డి చేసింది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ :మండిపడ్డ న‌టి దియా మిర్జా!

హెచ్‌‌సీయూ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి, వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించారని.. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని తెలంగాణా ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ…

మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అంచూ రష్మిక మందన్న,శ్రీలీల, సమంత !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది.ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. సెలబ్రెటీలు సైతం ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా దీనిపై తనదైన శైలిలో…