చెడు కారణంగా మంచిత నానికి ముప్పువాటిల్లినప్పుడు దారి చూపించే ఓ ఆయుధం పుడుతుంది. యుగాల క్రితం అవతరించిన ఆ ఆయుధం కథతోనే ‘మిరాయ్’ (MIrai) తెరకెక్కుతోంది. తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే అందరి దృష్టీ…

చెడు కారణంగా మంచిత నానికి ముప్పువాటిల్లినప్పుడు దారి చూపించే ఓ ఆయుధం పుడుతుంది. యుగాల క్రితం అవతరించిన ఆ ఆయుధం కథతోనే ‘మిరాయ్’ (MIrai) తెరకెక్కుతోంది. తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే అందరి దృష్టీ…
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ — ముగ్గురు టాలీవుడ్ నటులు… మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇస్తూ చేసిన మాస్ యాక్షన్ డ్రామా "భైరవం", అంచనాలు, ప్రమోషన్ల పరంగా ఆశాజనకంగా కనిపించినా… బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచింది. సూపర్ కాస్ట్……
గత కొంతకాలంగా తెర నుండి కనుమరుగైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి త్రిమూర్తులు ‘భైరవం’ సినిమాలో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో హిట్ అయిన గ్రామీణ చిత్రం ‘గరుడన్’ రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం…
తెలుగు సినిమాలు గత కొన్నేళ్లుగా ఒక విచిత్రమైన దశలో ప్రయాణిస్తున్నాయి. తమ మాస్ కలర్ను కోల్పోకుండా, కంటెంట్ కల్చర్ను చేరుకోవాలనే ద్విపాత్రాభినయం చేస్తున్నాయి. భైరవం కూడా అలాంటి ప్రయత్నమే. ముగ్గురు హీరోలు, ఓ ఆలయమూ, ట్రస్టీ, ఆస్తి, దేవత చుట్టూ తిరిగే…
హనుమాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఇప్పుడాయన నుంచి రానున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. రితిక నాయక్ హీరోయిన్. మంచు…
‘హనుమాన్’తో దేశవ్యాప్తంగా తన శక్తిని చాటిన తేజ సజ్జ ఇప్పుడు మరో విభిన్నమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టి, తన క్రేజ్ను పది రెట్లు పెంచుకున్న తేజ.. ఇప్పుడు తన నెక్స్ట్ మిషన్కి సిద్ధమయ్యాడు. అదే…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా… ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘విశ్వంభర’ (vishwambhara ) . సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ (UV Creations) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తొలి…
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'.ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్…
ఎమోషన్తో, ఎనర్జీతో నిండిన ‘భైరవం’ ఈవెంట్ ఏలూరులో ఘనంగా ముగిసింది. కానీ ఆ సాయంత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన అసలైన మలుపు – మంచు మనోజ్ మాట్లాడిన మాటలు! ఈ ఈవెంట్లో తన జీవితంలోని చీకటి కోణాలను తెరవచెప్పిన మనోజ్ మౌనంగా…
స్క్రీన్మీదే కాకుండా, నిజ జీవితంలోనూ ఫైర్ ఉండే నటుడు మంచు మనోజ్. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ని ధూమధూంగా మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు – ఫుల్ మాస్ ఎంటర్టైనర్ తో! టైటిల్ ఏంటంటే… ‘అత్తరు సాయిబు’! ఈ టైటిల్ వినగానే మనస్సులో…