తెలుగులో వచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం 'మాయాబజార్'. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇది తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా నిలిచిపోయింది. 1957లో రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాదితో…

తెలుగులో వచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం 'మాయాబజార్'. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇది తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా నిలిచిపోయింది. 1957లో రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాదితో…
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే,బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు. ప్రథానోత్సవ…
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తెరకెక్కిన చెరపకురా.. చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన నటి పుష్పలత. ఆమె 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా రంగంలో ఒక…