ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపాయి. మథురైలో బీజేపీ నిర్వహించిన "మురుగన్ మానాడు" కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు…
