ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చిన అల్లు అరవింద్
కొందరు అదే పనిగా ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తూంటారు. వాళ్లలో కే.ఏ పాల్ , మంచు విష్ణు, మంచు లక్ష్మి వంటి వారు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా అల్లు అరవింద్ పనిగట్టుకుని మరీ ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చినట్లు…
కొందరు అదే పనిగా ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తూంటారు. వాళ్లలో కే.ఏ పాల్ , మంచు విష్ణు, మంచు లక్ష్మి వంటి వారు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా అల్లు అరవింద్ పనిగట్టుకుని మరీ ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చినట్లు…
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్ నేపధ్యంలో లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ డైరక్టర్. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.…
బాలకృష్ణ మాన్షన్ హౌస్ బ్రాండ్ మందు తాగుతారని అందరికీ తెలుసనే సంగతి తెలిసిందే. ఆయన ప్రజంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. బాలయ్యే వల్లే మాన్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూ పెరిగిందనటంలో సందేహం లేదు. ఈ విషయం ఇప్పుడు ప్రస్తావన ఎందుకంటే…
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం…
తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలన్ని హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక శేఖర్ కమ్ముల కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కావడానికి…
తెలుగు చిత్ర పరిశ్రమ విషాదం చోటు చేసుకుంది. కబాలి సినిమా ఫేమ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి సోమవారం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలియచేసారు. గోవాలోని…
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఈ వారంలో రిలీజ్ కానున్న ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే…
షాహిద్ కపూర్ దేవా జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అయితే క్లైమాక్స్లో మార్పులు చేర్పులు చేశారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2…
విక్రమ్ హీరో గా ‘తంగలాన్’ సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించాడు. స్టూడియో గ్రీన్ – నీలమ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. క్రితం ఏడాది ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు.…
2021లో విడుదలై ఎవరూ ఊహించని సక్సెస్ ని అందుకుంది ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) వెబ్సిరీస్. రిలీజైన 27 రోజుల్లోనే 111 మిలియన్కి పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా భారత్లోనూ ఈ కొరియన్ సిరీస్కు మంచి ఆదరణ…
ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించడం తమిళ,తెలుగు సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమా టీమ్స్…
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో అల్లు అర్జున్ భాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏమిటో చూపించాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి?…