తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ హీట్ కొనసాగిస్తున్న రెండు భారీ సినిమాలు — ‘OG’ మరియు ‘కాంతారా చాప్టర్ 1’. రిలీజ్కి వారం దాటినా, ఇంకా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే నిజానికి… ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్…
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ హీట్ కొనసాగిస్తున్న రెండు భారీ సినిమాలు — ‘OG’ మరియు ‘కాంతారా చాప్టర్ 1’. రిలీజ్కి వారం దాటినా, ఇంకా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే నిజానికి… ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్…
సినిమా చూడటమంటే ఇంతకుముందు కేవలం పాప్కార్న్, కోక్, బిగ్ స్క్రీన్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు థియేటర్కి సినిమా కోసం మాత్రమే రావడం లేదు — వాళ్లు కోరుకుంటున్నారు సౌకర్యం, ఫీలింగ్, కొత్త అనుభవం. అదే దిశగా పీవీఆర్…
సూపర్స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్తో కలిసి ప్రారంభించిన ప్రతిష్టాత్మక బ్రాండ్ ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు హైదరాబాద్ కి హృదయం లాంటి ప్రాంతమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు దూసుకెళ్తోంది. గచ్చిబౌలిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన తర్వాత, ఇప్పుడు తెలుగు సినిమాలకు…
మిరాయ్, కిష్కింధపురి తర్వాత… టాలీవుడ్, బాలీవుడ్ & ఓటీటీ వేదికల నుంచి ఫ్రంట్ రో ఎంటర్టైన్మెంట్ షాక్ వచ్చేస్తోంది! క్రైమ్థ్రిల్లర్లో పవర్ ఫుల్ పోలీస్ లు, యాక్షన్ తో ఫుల్ అడ్రినలిన్, రాజకీయ డ్రామా, రొమాంటిక్ ట్రూ స్టోరీస్, మ్యూజికల్ మజా,…
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారం War 2 , కూలీ భారీ కలెక్షన్లతో థియేటర్లలో హవా చూపించాయి. దీంతో బాక్సాఫీస్కి మళ్లీ చైతన్యం వచ్చి, ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అనేక తెలుగు సినిమాలు సెప్టెంబర్ రిలీజ్ కోసం తేదీలు ఖరారు చేస్తున్నాయి.…
సినిమాల ప్రపంచంలోకి రావాలనుకుని అవకాశాల్లోకే మిగిలిపోయే టాలెంట్ ఉన్నవాళ్లు చాలానే ఉన్నారు. కొత్తవాళ్లకు అవకాశాలు వచ్చే మార్గం కనపడదు.ఎవరో కానీ పెద్ద నిర్మాతలను కలిసి ఆఫర్స్ పట్టుకునే అవకాసం దొరకదు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు, కొంచెం అదృష్టం కూడా కలిసినప్పుడు…
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా హరిహర వీర మల్లు. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ మూవీగా, ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఊహాగానాలూ, అంచనాలూ ఊపెక్కిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచీ, ఫిలిం…
తాజాగా థియేటర్ల పై నిషేధం నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తిలో టాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. జూన్ 12న…
తెలుగు ఫిలిం ఛాంబర్ లో వాడి వేడి చర్చలు. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు నిన్న ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్. హాజరైన 40 మంది…
సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని…