కోటి శ్రీనివాసరావు కుటుంబంలో మరో విషాదం: సతీమణి రుక్మిణి కన్నుమూత

కోట శ్రీనివాసరావు కుటుంబానికి మరో విషాదం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి (75) సోమవారం కన్నుమూశారు. కోటి శ్రీనివాసరావు జులై 13న తుది శ్వాస విడిచిన విషయం ఇటీవలీ తెలిసిందే. ఆయన మరణ వార్త మరవకముందే…