వెండితెర రాణి బి. సరోజాదేవి ఇకలేరు

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, వెండితెర సుందరి బి.సరోజాదేవి (87) ఇకలేరు. సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాలపాటు దక్షిణ భారత సినీ ప్రపంచంలో రాజ్యమేలిన ఆమె, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ వంటి…