‘ది రాజాసాబ్’ పై 218 కోట్ల కోర్టు కేసు…నిర్మాత విశ్వ ప్రసాద్ కు షాక్! !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మొదలయ్యి చాలా కాలం అయ్యింది. రిలీజ్…

పవన్ కు 35 కోట్లు కట్టి అప్పులు తీర్చిన విశ్వ ప్రసాద్‌కి గిఫ్ట్ గా మూవీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు NRI నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌తో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలసిందే. సినిమాలతో పాటు జనసేన పార్టీలోనూ ఆయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాను టీజీ విశ్వ…

బీస్ట్ మోడ్‌లో సుధీర్‌బాబు! బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ

హీరో సుధీర్‌బాబు తాజా మూవీలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆర్‌.ఎస్‌.నాయుడు డైరెక్షన్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇదంతా ఆయన పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్‌గా వదిలిన బాంబే అనుకోవచ్చు!…