తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రివ్యూనే ఈ దర్శకుడుకి ఆఖరి చూపైంది

తెలుగు సినిమా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టిన సంఘటన ఇది.తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు..తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానేబ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ ఇది. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47)తన హృదయానికి ఎంతో…