తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ 1 నుంచి మూసివేస్తామని.. రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని ఇటీవల ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. రోజువారీ అద్దె కాకుండా గ్రాస్…
